logo

ఆడారి చెకోపోస్టు తనిఖీ చేసిన ఆర్డిఓ


పార్వతీపురం మండలం ఆడారి వద్ద సాధారణ ఎన్నికలు
నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెకోపోస్టును స్థానిక ఆర్డిఓ,
నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కే.హేమలత సోమవారం
తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
మద్యం, నగదు రవాణా అడ్డుకట్ట వేయాలని, ప్రతి
ఒక్క వాహనం పక్కగా తనిఖీ చేయాలన్నారు. ఈ
కార్యక్రమంలో సీతానగరం తహశీల్దార్ ఏ.శ్రీనివాసరావు,
ఆర్.ఐ రామక్రిష్ణ పాల్గొన్నారు.

0
0 views